భూదాన్ పోచంపల్లి: తెలంగాణ రాష్ట్ర, నల్గొండ జిల్లా, భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని బసవ లింగేశ్వర కాలనీకి చెందిన వేముల నిర్మల (45) మంగళవారం ఉదయం పోచంపల్లి పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది.
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/06/IMG-20210629-WA0035-edited.jpg)
అయితే వాటర్ ను తీసుకెళుతున్న కట్కూరి రాజు వెంటనే చెరువులోకి దూకి మహిళను కాపాడారు. ఇంట్లో తన ఇద్దరు కొడుకులు పదే పదే గోడవపడుతుంటే చూసి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది అని తెలుస్తుంది.