తెలంగాణ రాష్ట్ర, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రజా దీవెన యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ..
ప్రతిక్షణం వెంటనడిచిన మీకు అనుక్షణం అండగా ఉండడానికి, ప్రాణం పంచే ప్రజల ప్రత్యక్ష దీవెనలు అందుకోవడానికి, 22 రోజుల సుదీర్ఘ ప్రజా దీవెన యాత్రకు జూలై 19 నుండి శ్రీకారం చుడుతున్నాను అని తెలిపారు.
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/07/20210718_1534092-840x727.jpg)