• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News India

డిల్లీ ఐటీవో మెట్రో స్టేషన్లో మహిళా జర్నలిస్టుపై వేధింపులు

AdminbyAdmin
18/11/2017
inIndia, News
0

దేశ రాజధాని నగరంలో మహిళా భద్రత మరోసారి ప్రశ్నార్థకమైన ఉదంతం బయటపడింది. ఢిల్లీ మెట్రోలోని ఓ స్టేషన్‌లో పట్టపగలే మహిళా జర‍్నలిస్టును వేధింపులకు గురిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జర్నలిస్టుగా పని చేస్తున్న యువతిని (25) ఐటీవో మెట్రో స్టేషన్లో ఓ కీచకుడు వేధించాడు. కావాలని ఆమెను తాకుతూ.. చేయి పట్టుకొని లాగడానికి ప్రయత్నించాడు. క్షణాల్లో అప్రమత్తమైన ఆ యువతి అతడి నుంచి తప్పించుకున్నారు. అత్యంత ధైర్యం ప్రదర్శించి ఆ ప్రబుద్ధుణ్ని పట్టుకున్నారు. జర్నలిస్టు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి, నిందితుడిని అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన నవంబర్‌ 13న చోటు చేసుకుంది.

‘మొదట ఆ వ్యక్తి నన్ను తాకాడు. నేను ప్రతిఘటిస్తుండటంతో మరోసారి నా మీదికి దూసుకొచ్చాడు. ఆ సమయంలో చుట్టుపక్కల సెక్యూరిటీ సిబ్బందిగానీ, ప్రయాణికులుగానీ ఎవరూ లేరు. ధైర్యం తెచ్చుకుని అతణ్ని వెంబడించి పట్టుకున్నాను’ అని బాధితురాలు తెలిపింది. అత్యంత రద్దీగా ఉండే మెట్రో స్టేషన్‌లో భద్రత పరిస్థితిని ఈ ఉదంతం ఎలుగెత్తి చాటింది. మహిళలపై వేధింపుల పర్వానికి అద్దం పట్టింది.

Tags: Harassment
Admin

Admin

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
News

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం

by Admin
09/10/2025
0

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...

Read more
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

09/10/2025
కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

08/10/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News