• సంపాదకీయం
  • న్యూస్
    • Flash News
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సైన్స్ & టెక్నాలజి
  • వ్యాపారం
    • రియల్ ఎస్టే
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • Flash News
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సైన్స్ & టెక్నాలజి
  • వ్యాపారం
    • రియల్ ఎస్టే
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • Flash News
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సైన్స్ & టెక్నాలజి
  • వ్యాపారం
    • రియల్ ఎస్టే
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Social

కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు ఆమోదం- చారిత్రాత్మక తీర్పు

కారుణ్య మరణంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు... మరణేచ్ఛపై ముందే వీలునామా రాయొచ్చు

Admin by Admin
10/03/2018
in Featured, Social
0
passive euthanasia
0
SHARES
54
VIEWS
Share on FacebookShare on Twitter

మరణానికి వీలునామా’ రాసుకునే అవకాశాన్ని భారత సర్వోన్నత న్యాయస్థానం కల్పించింది

నయంకాని వ్యాధితో మంచాన పడి, శాశ్వతంగా కోలుకోలేని పరిస్థితి వచ్చినా… ‘చచ్చినట్లు’ బతికి తీరాల్సిందేనా? ఆ బాధలు పడాల్సిందేనా? అనే ప్రశ్నకు సుప్రీం కోర్టు ‘అక్కర్లేదు’ అనే సమాధానం ఇచ్చింది. ‘మరణానికి వీలునామా’ రాసుకునే అవకాశాన్ని భారత సర్వోన్నత న్యాయస్థానం కల్పించింది. కొన్ని షరతులు, మార్గదర్శకాలకు లోబడి.. పరోక్ష పద్ధతిలో రోగికి మరణం ద్వారా ఉపశమనం కల్పించవచ్చునని తెలిపింది. ‘‘నయంకాని వ్యాధితో బాధపడుతున్న నేను… ఎప్పటికీ కోలుకోలేని పరిస్థితి వచ్చినప్పటికీ అలాగే బతకాలని లేదు. తదుపరి చికిత్స నిలిపివేసి నాకు గౌరవప్రదమైన మరణాన్ని ప్రసాదించండి’’ అని రోగి స్వయంగా తన ‘మరణేచ్ఛ వీలునామా’ రాసుకోవచ్చునని తెలిపింది.
passive euthanasia
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం శుక్రవారం సంచలన తీర్పు చెప్పింది. పరోక్ష కారుణ్య మరణం (ప్యాసిప్‌ యుథనేషియా)పై ధర్మాసనంలోని ఇతర సభ్యులు… జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ, ‘మరణేచ్ఛ వీలునామా’ పై అందరూ ఒకే మాట చెప్పారు. నిజానికి… అరుణా షాన్‌బాగ్‌ కేసులో 2011లోనే సుప్రీంకోర్టు పరోక్ష కారుణ్య మరణాన్ని ప్రసాదించవచ్చునని తెలిపింది. ‘జీవించే హక్కులో మరణించే హక్కు భాగమే’ అని 1996లోనే రాజ్యాంగ ధర్మాసనం జ్ఞాన్‌కౌర్‌ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నిర్ధారించింది. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని, మార్గదర్శకాలు జారీ చేయాలంటూ ‘కామన్‌ కాజ్‌’ అనే స్వచ్ఛ ంద సంస్థ ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.

ముందస్తుగా రాసిన వీలునామా, పరోక్ష కారుణ్య మరణం అనుమతించదగినవని తెలిపింది. ఆ వీలునామాను ఎవరు అమలు చేయాలి, పరోక్ష కారుణ్య మరణాన్ని మెడికల్ బోర్డు ఏ పరిస్థితుల్లో మంజూరు చేయాలి అన్న దానిపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ అంశంపై ఒక చట్టం రూపొందేవరకు కోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. సజీవ వీలునామాను గుర్తించాలని కోరుతూ కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. రోగి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నప్పుడు, ప్రాణం నిలబెడుతున్న వ్యవస్థను తొలిగించే విషయంలో మెడికల్ బోర్డులు నిర్ణయం తీసుకునే ముందు కొన్ని మార్గదర్శకాలు ఉండాలని పేర్కొంది. పరోక్ష కారుణ్య మరణం అంశంపై ధర్మాసనంలోని నలుగురు జడ్జీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారని, కానీ సజీవ వీలునామాను అనుమతించే విషయంలో మాత్రం ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారని చీఫ్ జస్టిస్ దీపక్‌మిశ్రా చెప్పారు.

Post Views: 372
Tags: passive euthanasia
Admin

Admin

Related Posts

SkyRoot-1
Aerospace

‘స్కైరూట్‌’ రాకెట్‌ స్టార్టప్‌

20/01/2021
అద్భుతమైన చలనచిత్ర కళాఖండాలను అందించిన అద్భుత ప్రతిభామూర్తి… బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (బి.నాగిరెడ్డి)
Eminent Personalities

అద్భుతమైన చలనచిత్ర కళాఖండాలను అందించిన అద్భుత ప్రతిభామూర్తి… బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (బి.నాగిరెడ్డి)

31/12/2020
covid-vaccine
BioScience

మరికొన్ని వారాల్లో కరోనా టీకా అందుబాటులోకి

05/12/2020
GHMC-RESULTS-2020
Featured

జీహెచ్‌ఎంసీ లో బీజేపీ అనూహ్యంగా పుంజుకోగా.. అధికార టీఆర్‌ఎస్‌ జోరు పోయింది

05/12/2020
largest fdi telagana
Featured

భాగ్యనగరం పెట్టుబడులకు కేంద్రం

07/11/2020
sp balasubramanyam dies
Featured

ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కన్నుమూత

26/09/2020
assembly elections 2021
Elections

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

by TP News
27/02/2021
0

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఒకే విడతలో పోలింగ్‌ అసోంలో మూడు.. పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడతల్లో షెడ్యూలు విడుదల చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్‌ మండు వేసవిలో...

Read more
మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి

17/02/2021
మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

11/02/2021
Load More
Facebook Twitter Google+ Youtube RSS
  • Indian Wedding Bridal Shoes

    Indian Wedding Bridal Shoes

    0 shares
    Share 0 Tweet 0
  • 7 రోజుల్లో బరువు పెరగడానికి చిట్కాలు

    0 shares
    Share 0 Tweet 0
  • Top Indian Puja Room and Mandir Design Ideas

    0 shares
    Share 0 Tweet 0
  • 2,786 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • హైదరాబాద్ లో హైటెక్ సెక్స్ రాకెట్

    0 shares
    Share 0 Tweet 0

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

by TP News
27/02/2021
0
assembly elections 2021

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఒకే విడతలో పోలింగ్‌ అసోంలో మూడు.. పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడతల్లో షెడ్యూలు విడుదల చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్‌ మండు వేసవిలో...

Read more

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి

by Admin
17/02/2021
0
మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి

ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగామొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత - కోట్ల మందికి మనం...

Read more

మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

by Admin
11/02/2021
0
మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

మేడ్చల్ జిల్లా, కూకట్పల్లి మండలంలో మాదాపూర్ డి సి పి వెంకటేశ్వర్లు గా మరియు కూకట్పల్లి ఏ సి పి. సురేందర్ రావు మరియు KPHB సర్కిల్...

Read more

Like Us

Social

Weather

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • Flash News
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సైన్స్ & టెక్నాలజి
  • వ్యాపారం
    • రియల్ ఎస్టే
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

Login to your account below

Forgotten Password?

Fill the forms bellow to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In