• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Telangana Hyderabad

పల్లైనా, పట్నమైనా పచ్చదనమే ఇందనం, భావితరాలకిచ్చే అమూల్య మూలధనం. పెద్దపెళ్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ వెంకటేష్ నేత

AdminbyAdmin
12/07/2020
inHyderabad, News, Telangana
0
పల్లైనా, పట్నమైనా పచ్చదనమే ఇందనం, భావితరాలకిచ్చే అమూల్య మూలధనం. పెద్దపెళ్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ వెంకటేష్ నేత

Headline


230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా, 33% అటవీ విస్తీర్ణం పెంచడమే గమ్యంగా ప్రారంభించిన ‘తెలంగాణకు హరిత హరం’ కార్యక్రమం లక్ష్యం దిశగా సాగుతుంది. పుడమితల్లి చల్లగా ఉంటేనే మానవ మనుగడ కొనసాగేది, విస్తృతంగా చెట్లు ఉంటేనే పర్యావరణం చక్కగా ఉండేది అనే ముందుచూపుతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ‘జంగిల్ బచావో, జంగిల్ బడావో’ అని పిలుపునిచ్చారు.గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆశయాల సాధనలో, మునిసిపల్ శాఖామాత్యులు శ్రీ తారకరామారావు గారి బాటలో నడుస్తున్న పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డా. బోర్లకుంట వెంకటేష్ నేత, హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “కాలుష్యం తగ్గాలన్నా, సకాలంలో వానలు పడాలన్నా, భూమి మీద జీవం మనుగడ సాగించాలన్నా వృక్షసంపద ఎంతో అవసరం, ఆస్తులు సంపాదించి భావితరాలకు అందించే కన్నా, అద్భుతమైన చక్కటి పర్యావరణం అందించడమే అసలైన సంపద. పుడమి తల్లిని రక్షించే వారందరూ సహృదయం ఉన్న మానవులు, అలాంటి సహృదయతను చాటుకుని పచ్చని పర్యావరణం సాధిద్దాం. ప్రతి ఒక్కరం హరిత హారం లక్ష్యాలను అవగాహన చేసుకొని, కేసీఆర్ గారు పిలుపునిచ్చిన హరిత తెలంగాణ సాధనకు భాగస్తులవుదాం” అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కుమారస్వామి గారు, ఫోరమ్ ఫర్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ డా. మహేంద్ర బాబు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “తెలంగాణ అభివృద్ధికి నిరంతరం పరిశ్రమిస్తున్న బంగారుతెలంగాణ సారధి శ్రీ కేసీఆర్ మరియు శ్రీ కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అగ్రస్థానంలో దూసుకుపోతోంది, హరితహారం విజయవంతం కావడానికి మా వంతు కృషి చేస్తాము” అన్నారు.

Admin

Admin

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు
News

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు

by Admin
13/07/2025
0

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు తెలంగాణ సాంప్రదాయాలకు సాంస్కృతిక విలువలకు నిలువెత్తు ప్రతిరూపం బోనాలు-కృష్ణ మోహన్ రావు బోనాలు-...

Read more
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం

04/07/2025
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

01/07/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News