• సంపాదకీయం
  • న్యూస్
    • Flash News
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సైన్స్ & టెక్నాలజి
  • వ్యాపారం
    • రియల్ ఎస్టే
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • Flash News
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సైన్స్ & టెక్నాలజి
  • వ్యాపారం
    • రియల్ ఎస్టే
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • Flash News
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సైన్స్ & టెక్నాలజి
  • వ్యాపారం
    • రియల్ ఎస్టే
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Featured

హైదరాబాద్ మెట్రోరైల్: అమీర్‌పేట- హైటెక్‌సిటీ మార్గంలో ప్రయాణం ప్రారంభo

TP News by TP News
21/03/2019
in Featured, Hyderabad, News
0
Hyd Metro Hi-tech city
0
SHARES
80
VIEWS
Share on FacebookShare on Twitter

హైదరాబాద్ నగర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన అమీర్‌పేట- హైటెక్‌సిటీ మెట్రోరైలు మార్గంలో ప్రయాణం ప్రారంభమైంది. మొత్తం 72 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టులో తాజా మార్గంతో కలుపుకొని 56 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చినట్టయింది. దీంతో దేశంలో ఢిల్లీ తర్వాత రెండో అతిపెద్ద ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రోరైల్ అవతరించింది. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన హైటెక్‌సిటీకి మెట్రోరైలు అందుబాటులోకి రావడంపై జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో పనిచేసే ఐటీ, ఇతర ఉద్యోగులు, ఆ మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు అమీర్‌పేట ఇంటర్‌చేంజ్ స్టేషన్‌లో నిరాడంబరంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ హైటెక్‌సిటీకి వెళ్లే మెట్రోరైలుకు పచ్చజెండా ఊపారు. అనంతరం అదే రైల్లో ప్రభుత్వ ఉన్నతాధికారులు, మెట్రో అధికారులు, ఇంజినీర్లతో కలిసి ప్రయాణించారు.

అమీర్‌పేట నుంచి ప్రారంభమైన రైలు 20 నిమిషాల్లో హైటెక్‌సిటీ స్టేషన్‌కు చేరుకుని, తిరిగి అదే ట్రాక్‌పై తిరుగుప్రయాణంలో 18 నిమిషాల్లోనే అమీర్‌పేటకు చేరుకుంది. అనంతరం సాయంత్రం నాలుగుగంటల నుంచి ప్రయాణికులను అనుమతించారు. ఇతరమార్గాల మాదిరిగానే ఉదయం 6.15 గంటలకు ప్రారంభమై రాత్రి 10.30 గంటలకు చివరి మెట్రో అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే ఒకటవ కారిడార్‌కు సంబంధించి ఎల్బీనగర్ నుంచి మియాపూర్ మధ్య (29 కిలోమీటర్లు), మూడో కారిడార్‌లో నాగోల్ నుంచి అమీర్‌పేట (17 కి.మీ.) వరకు గల మార్గాల్లో ప్రజలు ప్రయాణిస్తున్నారు. మూడో కారిడార్‌లో ఇప్పుడు అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు 10 కిలోమీటర్ల మార్గాన్ని గవర్నర్ ప్రారంభించారు. హైటెక్‌సిటీ నుంచి రాయదుర్గం వరకు మరికొంత మార్గం నిర్మాణంలో ఉన్నది. తాజా ప్రారంభమైన మార్గంలో ఉన్నత ఆదాయవర్గాల నివాసాలు ఉండటంతోపాటు ఐటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో నగరం నలుమూలల నుంచి హైటెక్‌సిటీ పరిసర ప్రాంతాలకు వస్తున్నందున ఈమార్గానికి భారీ స్పందన వస్తుందని అధికారులు అంచనావేస్తున్నారు.

Post Views: 279
Tags: Hyderabad Metro Rail
TP News

TP News

Related Posts

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి
Hyderabad

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి

17/02/2021
మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్
Hyderabad

మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

11/02/2021
Trump
News

కాబోయే అధ్య‌క్షుడు బైడెన్‌కు కంగ్రాట్స్ తెలిపిన అధ్య‌క్షుడు ట్రంప్

20/01/2021
SkyRoot-1
Aerospace

‘స్కైరూట్‌’ రాకెట్‌ స్టార్టప్‌

20/01/2021
మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్
Hyderabad

మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

12/01/2021
మంత్రి కొప్పుల ఈశ్వర్ మరియు బిసి దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార్ స్వామి అధ్వర్యంలో తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ
Hyderabad

మంత్రి కొప్పుల ఈశ్వర్ మరియు బిసి దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార్ స్వామి అధ్వర్యంలో తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ

12/01/2021
మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి
Hyderabad

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి

by Admin
17/02/2021
0

ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగామొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత - కోట్ల మందికి మనం...

Read more
మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

11/02/2021
సైబర్ కేటుగాళ్లకు గుణపాఠం చెప్పిన బీసీదళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

సైబర్ కేటుగాళ్లకు గుణపాఠం చెప్పిన బీసీదళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

06/02/2021
Load More
Facebook Twitter Google+ Youtube RSS
  • Indian Wedding Bridal Shoes

    Indian Wedding Bridal Shoes

    0 shares
    Share 0 Tweet 0
  • 7 రోజుల్లో బరువు పెరగడానికి చిట్కాలు

    0 shares
    Share 0 Tweet 0
  • Top Indian Puja Room and Mandir Design Ideas

    0 shares
    Share 0 Tweet 0
  • 2,786 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • హైదరాబాద్ లో హైటెక్ సెక్స్ రాకెట్

    0 shares
    Share 0 Tweet 0

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి

by Admin
17/02/2021
0
మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి

ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగామొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత - కోట్ల మందికి మనం...

Read more

మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

by Admin
11/02/2021
0
మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

మేడ్చల్ జిల్లా, కూకట్పల్లి మండలంలో మాదాపూర్ డి సి పి వెంకటేశ్వర్లు గా మరియు కూకట్పల్లి ఏ సి పి. సురేందర్ రావు మరియు KPHB సర్కిల్...

Read more

సైబర్ కేటుగాళ్లకు గుణపాఠం చెప్పిన బీసీదళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

by Admin
06/02/2021
0
సైబర్ కేటుగాళ్లకు గుణపాఠం చెప్పిన బీసీదళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

***తస్మాత్ జాగ్రత్త…***పెరుగుతున్న సైబర్ నేరగాళ్ల ఆర్థిక నేరాలు…తాజాగా అల్వాల్ ci జేమ్స్ బాబు పేరు మీద ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ సృష్టించి బీసీ దళ్ అధ్యక్షుడు...

Read more

Like Us

Social

Weather

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • Flash News
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సైన్స్ & టెక్నాలజి
  • వ్యాపారం
    • రియల్ ఎస్టే
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

Login to your account below

Forgotten Password?

Fill the forms bellow to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In