• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

అలస్కాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గీతం వర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం

మాజీ ఎంపీ, శాసనమండలి సభ్యులు, గీతం వర్సిటీ అధినేత

TP NewsbyTP News
03/10/2018
inNews, Obituary, Social
0
M.V.V.S.Murthy gitam

అలస్కాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గీతం వర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం

అమెరికాలో అలస్కాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీ, శాసనమండలి సభ్యులు, గీతం వర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అలస్కాలోని ఆంకరేజ్ సిటీలో ఎదురుగా వస్తున్న ఫోర్డ్ ట్రక్కును మూర్తి ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూర్తితో పాటు వెలువోలు బసవపున్నయ్య, వీరమాచినేని శివప్రసాద్, వి.బి.ఆర్ చౌదరి ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. కారు ప్రమాదంలో మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.30గంటలకు ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

ఈనెల 6న కాలిఫోర్నియాలో గీతం పూర్వ విద్యార్థుల భేటీలో మూర్తి పాల్గొన్నాల్సి ఉంది. పార్థివదేహాలను భారత్‌కు పంపేందుకు తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆస్పత్రి వైద్య సిబ్బంది, పోలీసులతో ప్రసాద్ చర్చిస్తున్నారు. ఎంవీవీఎస్ మూర్తి కన్నుమూతపై పలువురు రాజకీయ, విద్యారంగ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

Tags: GITAM
TP News

TP News

News

మెదక్ జిల్లా KGBVలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

by Admin
22/02/2026
0

మెదక్ జిల్లా KGBVలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు విద్యార్థినుల ఆరోగ్య భద్రతపై నిర్లక్ష్యం – బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్...

Read more
సామాజిక విప్లవకారుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా

సామాజిక విప్లవకారుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా

19/02/2026
బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం

బీసీ ఆత్మగౌరవంపై దాడి చేస్తే — ప్రతిస్పందన తప్పదు!”

14/02/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News