• సంపాదకీయం
  • న్యూస్
    • Flash News
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సైన్స్ & టెక్నాలజి
  • వ్యాపారం
    • రియల్ ఎస్టే
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • Flash News
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సైన్స్ & టెక్నాలజి
  • వ్యాపారం
    • రియల్ ఎస్టే
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • Flash News
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సైన్స్ & టెక్నాలజి
  • వ్యాపారం
    • రియల్ ఎస్టే
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఐ.ఏ.ఎస్. కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన బి.సి.దళ్ వ్యవస్థాపకులు కుమారాస్వామి

Admin by Admin
13/01/2020
in News, Politics
0
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఐ.ఏ.ఎస్. కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన బి.సి.దళ్ వ్యవస్థాపకులు కుమారాస్వామి
0
SHARES
247
VIEWS
Share on FacebookShare on Twitter

తెలంగాణా రాష్ట్ర బి.సి.దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు, తొలిపలుకు పత్రిక సంపాదకులు దుండ్ర కుమారస్వామి తెలంగాణా రాష్ట్ర ఐదవ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన 1989వ బ్యాచ్ ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ.సోమేశ్ కుమార్ ఐ.ఏ.ఎస్ గారిని మర్యాదపూర్వకముగా కలుసుకొని సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు.
తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించాక తోలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు నిర్వహించిన రాజీవ్ శర్మ, ప్రదీప్ చంద్ర, ఎస్.పి. సింగ్, ఎస్.కే.జోషి ల తర్వాత ఐ.ఏ.ఎస్. క్యాడర్లో అత్యున్నతమైన ప్రధాన కార్యదర్శి పదవికి తనకన్నా ముందు రేసులో ఉన్న అనేక సీనియర్లను కాదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సోమేశ్ కుమార్ ని ఎంపిక చేయడం జరిగింది. అందుకు ప్రధాన కారణం, సోమేశ్ కుమార్ సర్వీసు ఇంకా డిసెంబరు 31, 2023 వరకు మూడు సంవత్సరాలు ఉండడం మూలంగా పరిపాలనా వ్యవహారాల్లో స్థిరత్వం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి భావించినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా ఆయన గతంలో కమిషనర్ గా పనిచేసినప్పుడు జి.హెచ్.ఎం.సి. పెద్దమొత్తంలో ఆస్థి పన్నును రాబట్ట గలిగింది. క్యాంటీన్ల ద్వారా రూ.5/- భోజన పధకం కుడా ఆయన హయంలోనే రూపుదిద్దుకుంది. రెవిన్యూ శాఖలో ప్రిన్సిపల్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. జి.ఎస్.టి. మరియు వాణిజ్య పన్నులు మరియు ఎక్సైజు శాఖల ద్వారా ప్రభుత్వానికి పెద్దమొత్తంలో ఆదాయం సమకూర్చి పెట్టారు. గిరిజన సంక్షేమం శాఖలో పనిచేసినప్పుడు మొదటిసారి గిరిజనులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా భూపరిపాలన శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూసర్వే ప్రణాలికలు కుడా సిద్ధం చేసారు. ఆర్.టి.సి. సమ్మె సమయంలో కుడా ప్రభుత్వం తరుపున నియమించిన కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఆర్.టి.సి. ఆదాయ మార్గాలను పెంచే అనేక సూచనలు చేసారు. ప్రస్తుత ఆర్ధిక మాంద్యం పరిస్థితుల్లో రాష్ట్రలో అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ, పొదుపు చర్యలు పాటిస్తూ రాష్ట్రాన్ని గట్టేక్కించాలంటే ప్రతిభతో పాటు కొంతకాలం స్థిరంగా పనిచెయ్యడానికి తగిన సర్వీసు కుడా అవసరం. డిసెంబరు 22, 1963 లో జన్మించిన సోమేశ్ కుమార్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి సైకాలజీలో పి.జి పట్టా పొంది ఐ.ఏ.ఎస్. కు ఎంపికయ్యారు. మొట్టమొదట ఉమ్మడి రాష్ట్రలో బోధన్ మరియు నిజామాబాదు ల్లో సబ్-కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించి అనంతపూర్ జిల్లా కలెక్టరుగా నియమింప బడ్డారు. ఆయన నిర్వహించిన ఏ శాఖలో ఐనా తనదైన ముద్ర కనపరచే సోమేశ్వర్ రావు ఐ.ఏ.ఎస్. తన పదవి కాలంలో రాష్ట్రం ఆర్ధిక మాంద్యం నుండి బయటపడి అభివృద్ధి వైపు దూసుకుపోవాలని, ప్రజలకు పరిపాలనలో పారదర్శకత, ఉద్యోగుల్లో జవాబుదారీతనం తీసుకురావడంలో వారు సఫలికృతులు కావాలని కోరుకుందాం.

Post Views: 477
Tags: Sankranti
Admin

Admin

Related Posts

assembly elections 2021
Elections

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

27/02/2021
మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి
Hyderabad

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి

17/02/2021
మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్
Hyderabad

మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

11/02/2021
Trump
News

కాబోయే అధ్య‌క్షుడు బైడెన్‌కు కంగ్రాట్స్ తెలిపిన అధ్య‌క్షుడు ట్రంప్

20/01/2021
మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్
Hyderabad

మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

12/01/2021
మంత్రి కొప్పుల ఈశ్వర్ మరియు బిసి దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార్ స్వామి అధ్వర్యంలో తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ
Hyderabad

మంత్రి కొప్పుల ఈశ్వర్ మరియు బిసి దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార్ స్వామి అధ్వర్యంలో తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ

12/01/2021
assembly elections 2021
Elections

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

by TP News
27/02/2021
0

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఒకే విడతలో పోలింగ్‌ అసోంలో మూడు.. పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడతల్లో షెడ్యూలు విడుదల చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్‌ మండు వేసవిలో...

Read more
మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి

17/02/2021
మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

11/02/2021
Load More
Facebook Twitter Google+ Youtube RSS
  • Indian Wedding Bridal Shoes

    Indian Wedding Bridal Shoes

    0 shares
    Share 0 Tweet 0
  • 7 రోజుల్లో బరువు పెరగడానికి చిట్కాలు

    0 shares
    Share 0 Tweet 0
  • Top Indian Puja Room and Mandir Design Ideas

    0 shares
    Share 0 Tweet 0
  • 2,786 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • హైదరాబాద్ లో హైటెక్ సెక్స్ రాకెట్

    0 shares
    Share 0 Tweet 0

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

by TP News
27/02/2021
0
assembly elections 2021

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఒకే విడతలో పోలింగ్‌ అసోంలో మూడు.. పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడతల్లో షెడ్యూలు విడుదల చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్‌ మండు వేసవిలో...

Read more

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి

by Admin
17/02/2021
0
మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి

ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగామొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత - కోట్ల మందికి మనం...

Read more

మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

by Admin
11/02/2021
0
మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

మేడ్చల్ జిల్లా, కూకట్పల్లి మండలంలో మాదాపూర్ డి సి పి వెంకటేశ్వర్లు గా మరియు కూకట్పల్లి ఏ సి పి. సురేందర్ రావు మరియు KPHB సర్కిల్...

Read more

Like Us

Social

Weather

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • Flash News
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సైన్స్ & టెక్నాలజి
  • వ్యాపారం
    • రియల్ ఎస్టే
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

Login to your account below

Forgotten Password?

Fill the forms bellow to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In