తమ వినియోగదారులను ఆకట్టునేందుకు చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షావోమి సరికొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. భారత మార్కెట్లోకి షావోమి పోకో ఎఫ్1 ఆర్మౌడ్ ఎడిషన్ స్మార్ట్ఫోన్ను ప్రవేశపెట్టినట్లు కంపెనీ పేర్కొంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ షావోమి ఎఫ్1 ఆర్మౌడ్ ఎడిషన్ స్మార్ట్ఫోన్ రూ. 23,999 అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. డిసెంబర్ 26 నుంచి ఈ స్మార్ట్ఫోన్లను పంపిణీ చేస్తామని సంస్థ తెలిపింది. ఫ్లిప్కార్ట్, ఎంఐ.కామ్ వెబ్సైట్ల ద్వారా ఈ ఫోన్లను బుక్ చేసుకోవచ్చని సంస్థ స్పష్టం చేసింది.
మెదక్ జిల్లా KGBVలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు
మెదక్ జిల్లా KGBVలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు విద్యార్థినుల ఆరోగ్య భద్రతపై నిర్లక్ష్యం – బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్...
Read more