ఈ రోజు చికెన్ షాపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీ దళ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు తురగ బాల రాజేష్. ఈ సందర్భంగా తురగ బాల రాజేష్ మాట్లాడుతూ బీసీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని అలాగే ఆర్థిక మరియు రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందాలి అని పిలుపు ఇచ్చారు ,బీసీల ఐక్యత చాటాలి అని తెలియజేశారు .
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...
Read more