• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Uncategorized

115 డివిజన్ బాలాజీ నగర్ లో TRS అభ్యర్థి శిరీష బాబురావు అత్యధిక మెజార్టీ లక్ష్యంగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హుమెన్ రైట్స్ ప్రెసిడెంట్ షరీఫ్& మున్న

AdminbyAdmin
30/11/2020
inUncategorized
0
115 డివిజన్ బాలాజీ నగర్ లో TRS అభ్యర్థి శిరీష బాబురావు అత్యధిక మెజార్టీ లక్ష్యంగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హుమెన్ రైట్స్ ప్రెసిడెంట్ షరీఫ్& మున్న

115 డివిజన్
బాలాజీ నగ ర్ ను అభివృద్ధి బాటలో నడిపిస్తున్న కార్పొరేటర్ అభ్యర్థి శీరిష బాబురావు, ఆరున్నర ఏళ్ల లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహాయ సహకారాలతో ఎంతో అభివృద్ధి చేశారు. ఈ నేపథ్యంలోనే తిరిగి మళ్ళీ ప్రజల ముందుకు వస్తున్న కార్పొరేటర్ అభ్యర్థి ఈరోజు ఆంజనేయ నగర్ మూసపెట్ లో ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు అలాగే బాలాజీ నగర్ డివిజన్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటింటికి తిరిగి వివరిస్తూ ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో బాలాజీ నగర్ డివిజన్ లో (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్) బాజీ షరీఫ్, మాట్లాడుతూ బాలాజీ నగర్ డివిజన్ అయినా కూకట్పల్లి నియోజకవర్గమైన కృష్ణా రావు తోనే అభివృద్ధి సాధ్యం, యావత్ తెలంగాణ రాష్ట్రం టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల వల్లే అభివృద్ధికి నాంది,ప్రజలు ఇతర పార్టీల మీద ఆశలు పెట్టుకోవద్దని చెప్తూ ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారంలో ఆంజనేయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మున్న,TRS సీనియర్ లీడర్ రవి సింగ్, అంజి గౌడ్, రాము, మురళి, కుకట్పల్లి స్టూడెంట్ లీడర్ అల్తాఫ్, పృధ్వీ, కృష్ణా, పాల్గొన్నారు.

Admin

Admin

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

by Admin
15/06/2025
0

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

31/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News