శేర్లింగంపల్లి నియోజకవర్గం గణేష్ ఉత్సవాలలో భాగంగా కొండాపూర్, చందానగర్ మరియు మియాపూర్ డివిజన్ లోని పలు వినాయక మండపాలను సందర్శించి అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న కొండాపూర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ & బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి రఘునాథ్ యాదవ్. ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు ఆంజనేయులు, ఉపాధ్యక్షులు భాస్కర్ రెడ్డీ, మైనారిటీ అధ్యక్షులు షేక్ రహ్మతుల్లాహ, అర్జున్ రావు, విశాల్ సింగ్ మరియు మండప నిర్వాహకులు భక్తులు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more