శేర్లింగంపల్లి నియోజకవర్గం గణేష్ ఉత్సవాలలో భాగంగా కొండాపూర్, చందానగర్ మరియు మియాపూర్ డివిజన్ లోని పలు వినాయక మండపాలను సందర్శించి అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న కొండాపూర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ & బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి రఘునాథ్ యాదవ్. ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు ఆంజనేయులు, ఉపాధ్యక్షులు భాస్కర్ రెడ్డీ, మైనారిటీ అధ్యక్షులు షేక్ రహ్మతుల్లాహ, అర్జున్ రావు, విశాల్ సింగ్ మరియు మండప నిర్వాహకులు భక్తులు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...
Read more