• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Social

గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటు – అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన వీరేందర్ గౌడ్

AdminbyAdmin
16/11/2018
inSocial, Telangana
0
గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటు – అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన వీరేందర్ గౌడ్

సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
పట్టభద్రుల ఓటరు జాబితాలో పేరు నమోదు ప్రక్రియ స్థానిక కార్యాలయంనిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ పట్టభద్రుల ఓటు నమోదుపై అవగాహన సదస్సు లు ఏర్పాటు చేయాలి అని,తెలియజేశాడు.రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. చట్టసభల్లో నిర్ణయాత్మక శక్తిగా ఏర్పడాలని పేర్కొన్నారు. అర్హుడైన పట్టభద్రులు విధిగా ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు నమోదు కోసం అవగాహన సదస్సులు మండల, జిల్లా స్థాయిలో నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కన్వీనర్ విశాల్ , కోకన్వీనర్ రాధాకృష్ణ , పట్టభద్రులు. పరమేశ్వర్, రామకృష్ణ , విజయ్, పరమాత్మ , శ్రీనివాస్ రెడ్డి , సత్యనారాయణ గౌడ్, రోహిత్.

Admin

Admin

ఆధ్యాత్మికతతో సమాజాభివృద్ధి– ప్రజల శ్రేయస్సుకు ఆశీస్సులు
News

ఆధ్యాత్మికతతో సమాజాభివృద్ధి– ప్రజల శ్రేయస్సుకు ఆశీస్సులు

by Admin
18/03/2026
0

ఆధ్యాత్మికతతో సమాజాభివృద్ధి– ప్రజల శ్రేయస్సుకు ఆశీస్సులు ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో అవధూత చక్రవర్తి, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ రామదూత స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...

Read more
ఆధ్యాత్మిక విశ్వశాంతి కోసం ప్రపంచ గురువుల ప్రార్థన – ప్రకృతి సంరక్షణకు పిలుపు

ఆధ్యాత్మిక విశ్వశాంతి కోసం ప్రపంచ గురువుల ప్రార్థన – ప్రకృతి సంరక్షణకు పిలుపు

16/03/2026
బ్లిస్‌బర్గ్ – ఫ్యూచర్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పురస్కారాలు

బ్లిస్‌బర్గ్ – ఫ్యూచర్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పురస్కారాలు

13/03/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News