సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేటలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారి కూతురు జయ రెడ్డిగారుస్థానిక దుర్గా భవాని మందిరంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more