శ్రీమతే రామానుజాయ నమః శ్రీ రామానుజ యాగ్నిక పీఠం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మిరుదొడ్డి గ్రామం సిద్దిపేట జిల్లా ధనుర్మాస ఉత్సవం సందర్భంగా శ్రీ గోదా కళ్యాణం 05 01 20 22 బుధవారం శ్రీమాన్ గోవర్ధన విద్యుల్లత ప్రవీణ్ కుమార్ ఆచార్య స్వామి నిర్వహించినారు అధ్యక్షులు సుతారి సత్తయ్య భారతమ్మ , ఎంపీటీసీ నరసింహులు వార్డ్ మెంబర్ ఆంజనేయులు అర్చకులు అనిల్ కుమార్ స్వామి వ వంశీ కృష్ణమాచార్యులు భక్త బృందం భజన బృందం పాల్గొనడం జరిగినది
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more