సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేటలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారి కూతురు జయ రెడ్డిగారుస్థానిక దుర్గా భవాని మందిరంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...
Read more