ఈ రోజు చికెన్ షాపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీ దళ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు తురగ బాల రాజేష్. ఈ సందర్భంగా తురగ బాల రాజేష్ మాట్లాడుతూ బీసీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని అలాగే ఆర్థిక మరియు రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందాలి అని పిలుపు ఇచ్చారు ,బీసీల ఐక్యత చాటాలి అని తెలియజేశారు .
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more