రుద్రప్రయాగ్ :ఉత్తర భారతంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయం తలుపులు సోమవారం ఉదయం తెరుచుకున్నాయి. గతేడాది నవంబర్ 16న ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నెల 14న స్వామివారి విగ్రహాన్ని ఉఖిమత్ ఓంకారేశ్వర్ నుంచి ఆలయానికి తీసుకువచ్చారు. రుద్రప్రయాగ్లోని ఆలయం పునః ప్రారంభం సందర్భంగా సుమారు 11 క్వింటాళ్ల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఈ నెల 14న తెరుచుకోగా.. పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
రిజర్వేషన్పై 50% పరిమితి – రాజ్యాంగ సమానత్వాన్ని అడ్డుకునే గోడలా మారింది
. సామాజిక సమానత్వం కోసం సాగుతున్న పోరాటంలో… అణగారిన వర్గాల ఆశలపై గండిపడుతోంది. భారత రాజ్యాంగం సమానత్వం, సామాజిక న్యాయం అనే ఆశయాలపై నిర్మితమైంది. డాక్టర్ బాబాసాహెబ్...
Read more