యాదాద్రి: తెలంగాణ రాష్ట్ర, యాదాద్రిభువనగిరి జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గ, మోత్కుర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన RS మేన్స్ వేర్ బట్టల షాప్ ను తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ ప్రారంభించారు.
సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం
సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...
Read more