అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఒకే విడతలో పోలింగ్ అసోంలో మూడు.. పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడతల్లో షెడ్యూలు విడుదల చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్ మండు వేసవిలో...
Read moreభారత్ లో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న కొవిషీల్డ్తోపాటు హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అత్యవసర సమయంలో …
Read moreడిజిటల్ తెలంగాణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత.. టీఎస్ఐసీ, టీ హబ్, టాస్క్ తదితర సంస్థలతో ఐటీ కార్యకలాపాలు పెరిగేలా ప్రోత్సహిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు కొండంత అండగా నిలుస్తోంది భాగ్యనగరం. ప్రభుత్వ విధానాలు వారికి శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. తిరుగు లేని మానవ …
Read moreడా. కేశవ యల్లారెడ్ది (ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, తొలి పలుకు) ము ఖాముఖి కార్యక్రమం మంత్రిప్రగడ సత్యనారాయణ నల్లగండ్ల హుడా అద్యక్ష్యులు తో Dr. Kesava Yellareddy’s (Executive Editor, TholiPaluku) ChitChat program with Mantripragada Satyanarayana Rao, President, Nallagandla HUDA Colony
Read moreఅనధికార ప్లాట్లు, లే-అవుట్ల క్రమబద్ధీకరణకు ప్రకటించిన లే-అవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎ్స)లో ప్రభుత్వం పేర్కొన్న చార్జీల నుంచి ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. ఈ మేరకు ప్రభుత్వం సవరణ ఉత్తర్వు(జీవో 135)ను జారీ చేసింది. ఇటీవల విడుదలైన జీవో-131లో నాలుగు శ్లాబులే ఉండేవి. …
Read moreడీఆర్డీఓ చైర్మన్ జీ సతీశ్రెడ్డి పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో రెండేళ్ల పాటు పొడగించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 26తో ఆయన పదవీకాలం పూర్తి కానుంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ కొనసాగుతున్న …
Read moreజమ్మూకశ్మీర్ కొత్త లెఫ్టినెంట్ గవర్నరుగా కేంద్ర మాజీ మంత్రి మనోజ్ సిన్హాను నియమిస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మూకశ్మీరు కేంద్రపాలిత ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్ గిరీశ్చంద్ర ముర్ము తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త …
Read moreకేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు అమిత్ షాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు అమిత్ షానే అధికారికంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో కొవిడ్ పరీక్షలు చేయించుకున్నాను. కొవిడ్ ఫలితాల్లో …
Read moreతొలి పలుకు పత్రిక తరపున చైత్ర కు జన్మదిన శుభాకాంక్షలు (డా. కేశవ యల్లారెడ్ది, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కుమార్తె)
Read moreచైత్ర కు జన్మదిన శుభాకాంక్షలు (డా. కేశవ యల్లారెడ్ది, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కుమార్తె) Happy Birthday to Chaitra, daughter of Dr. Kesava Yellareddy (Executive Editor)
Read moreనూతన విద్యావిధానం–2020 (ఎన్ఈపీ–2020)కి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతూ ఈ విధానాన్ని రూపొందించారు. 34 సంవత్సరాల క్రితం నాటి జాతీయ విద్యా విధానం 1986 స్థానంలో ఇది రూపుదిద్దుకుంది. మానవ వనరుల …
Read moreఅన్లాక్-3కి సంబంధించిన తాజా మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకూ లాక్డౌన్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అయితే.. కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా మిగిలిన …
Read moreపోర్టబుల్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ పరికరంను ఐఐటీ ఖరగ్పూర్ అతి తక్కువ ఖర్చుతో మహమ్మారి కరోనా వైరస్ను నిర్ధారించే పరికరాన్ని తయారు చేశామని వెల్లడించింది. తమ శాస్త్రవేత్తలు తయారు చేసిన పోర్టబుల్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ పరికరంతో ఒక్కో టెస్టు చేయడానికి కేవలం రూ.400 మాత్రమే ఖర్చవుతుందని, గంటలో …
Read moreఇకపై ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఏదేని వ్యక్తి లేదా సంస్థకు చెందిన శాశ్వత ఖాతా నెంబరు (పాన్), బ్యాంక్ ఖాతా తదితర వివరాలను నాట్గ్రిడ్లోని 10 దర్యాప్తు, నిఘా ఏజెన్సీలతో పంచుకోనుంది. ఐటీ శాఖ విఽధివిధానాల రూపకర్త ‘ప్రత్యక్ష పన్నుల …
Read moreడా. కేశవ యల్లారెడ్ది (ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, తొలి పలుకు) ముఖాముఖి కార్యక్రమం -మంత్రిప్రగడ సత్యనారాయణ నల్లగండ్ల హుడా అద్యక్ష్యులు తో, తను చేసిన సామాజిక కార్యక్రమాల పై చర్చాకార్యక్రమం Dr. Kesava Yellareddy’s (Executive Editor, TholiPaluku) ChitChat program with Mantripragada Satyanarayana Rao, President, Nallagandla HUDA Colony on his social activities.
Read moreకరోనా నేపథ్యంలో దేశంలో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ వివరాలను మీడియా ద్వారా వెల్లడించారు. ఆర్థిక ప్యాకేజీ వివరాలను ఆర్థికమంత్రి రానున్న రోజుల్లో దశలవారీగా వివరించనున్నారు. …
Read moreప్రభుత్వం అనుమతితో నగరంలో ఐటీ కార్యాలయాలు సోమవారం ఉదయం తెరుచుకున్నాయి. 33 శాతం ఉద్యోగులతో ఐటీ కంపెనీలు పని మొదలు పెట్టాయి. దీంతో హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు పెరిగాయి. కాగా కార్యాలయాలకు వస్తున్న సిబ్బంది నిబంధనలు పాటించాలని, …
Read moreరంగారెడ్డి జిల్లా, శేరిలింగం పల్లి లో , కరోన వ్యాది నిర్మూలనలొ బాగంగా కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు లాక్ డౌన్ విదించడం వలన పేద ప్రజల ఆకలి బాదలు గుర్తించి నిరుపేదల కి నిత్యావసర సరుకులు పంపిణీ పంపిణీ చేయడం జరిగినది. …
Read moreకరోనా కట్టడి చర్యల్లో భాగంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు నిన్న ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ మేరకు రెండో దశ లాక్డౌన్కు సంబంధించి కేంద్రం బుధవారం ఉదయం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలను ఆయా రాష్ట్ర …
Read moreకరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇళ్ల నుంచి బయటకొస్తే తప్పకుండా మాస్కులు ధరించాలని ఆదేశించింది. సైంటిఫిక్ అధ్యయనం ప్రకారం చాలామందిలో కరోనా సోకినా వ్యాధి లక్షణాలు ఉండట్లేదు. కావునా …
Read moreకరోనాపై పోరుకు కేంద్రం ‘కొవిడ్-19 అత్యవసర ప్రతిస్పందన, వైద్యారోగ్య వ్యవస్థ సమాయత్తత’ పేరుతో ప్యాకేజీని ఆమోదించింది. దేశంలో వైద్యారోగ్యవ్యవస్థను బలోపేతం చేయడం, కరోనా నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడం ఈ ప్యాకేజీ లక్ష్యం. ఇందులో భాగంగా కేంద్రం రూ.7,774 కోట్లను మూడు …
Read moreదేశంలో కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా నియంత్రించడానికి లాక్డౌన్ పొడగింపునకు మించిన మార్గంలేదని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ.. ప్రధాని నరేంద్ర మోదీకి స్పష్టం చేసింది. లాక్ డౌన్ను కొనసాగించాలని కోరింది. ప్రధాని మోదీ బుధవారం పార్లమెంటులో అన్ని రాజకీయ పక్షాల నాయకులతో వీడియో …
Read moreకంటికి కనిపించని శత్రువు కరోనాతో యుద్ధం చేయాలంటే దాని ఆనుపానులన్నీ తెలియాలి. దాని పనితీరుపై పూర్తి అవగాహన ఉండాలి. కరోనా జన్యుక్రమం ద్వారా శాస్త్రజ్ఞులు ఈ వివరాలు తెలుసుకోగలిగారు. సుశిక్షితులైన సైన్యంలా కొవిడ్-19 వైర్సలోని ప్రొటీన్లు పనిచేసే తీరు.. మన కణాలను …
Read moreచంద్రయాన్–2లో భాగంగా ప్రయోగించిన ‘విక్రమ్’ ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొని పక్కకు ఒరిగిపోయిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తెలిపింది. అయితే ఈ ఘటనలో ల్యాండర్ ధ్వంసం కాలేదని వెల్లడించింది. విక్రమ్తో సంబంధాల పునరుద్ధరణకు బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ …
Read moreమొత్తం 32 స్థానాలు క్లీన్స్వీప్ చేసింది టీఆర్ఎస్. రాష్ట్రంలోని అన్ని జడ్పీ సీట్లను అధికార పార్టీ కైవసం చేసుకుంది. చైర్మన్తో పాటు వైస్ చైర్మన్ పదవులనూ టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. కారు మళ్లీ టాప్ గేర్లో దూసుకెళ్లింది. జడ్పీ పీఠాలపై గులాబీ …
Read moreఆంధ్రప్రదేశ్లో కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ శాఖలు కేటాయించారు. శాఖల కేటాయింపునకు గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. ఈ ఉదయం వెలగపూడిలోని అసెంబ్లీ దగ్గర ఏర్పాటు చేసిన సభావేదికపై 25 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంలు వీరే: డిప్యూటీ సీఎంలుగా …
Read more58 మందితో కూడిన కొత్త మంత్రి మండలిలో 25 మందికి క్యాబినెట్ ర్యాంకు దక్కగా… తొమ్మిది మందికి ఇండిపెండెంట్, 24 మందికి సహాయ మంత్రులుగా పదవులు వరించాయి. 1. నరేంద్ర మోదీ (ప్రధానమంత్రి) 2. రాజ్నాథ్ సింగ్ (రక్షణ శాఖ) 3. …
Read moreవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం 12:23 నిమిషాలకు విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ నరసింహన్.. వైఎస్ జగన్తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ‘‘వైఎస్ …
Read moreమోదీ.. మోదీ.. మోదీ..!! రెండుమూడు రాష్ర్టాలు మినహా దేశమంతటా ఇదే నినాదం! హిందీయేతర రాష్ర్టాల్లోనూ అదే హవా! గత ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంటూ రెండోసారి అధికార పగ్గాలు …
Read moreశ్రీ హరి కోటల ఇస్రోలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. పీఎస్ఎల్వీ సీ45 ప్రయోగం విజయవంతమైంది. ఇది ఇమిశాట్ సహా 28 ఉపగ్రహాలను నింగిలోకి తీసుకువెళుతుంది. విదేశీ రాడార్లను పసిగట్టి సమాచారాన్ని అందించే నిఘా ఉపగ్రహాన్ని రాకెట్ రోదసీలోకి తీసుకువెళ్లింది. ఈ ఉపగ్రహాన్ని …
Read moreమాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆమె టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు కేటీఆర్. తెలంగాణ …
Read moreఓ వైపు ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంటే మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు వైఎస్సార్ సీపీలో చేరగా తాజాగా సోమవారం పలువురు నటీనటులు ఆ పార్టీలో చేరారు. ప్రముఖ నటుడు రాజశేఖర్, ఆయన …
Read moreతెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది. మెల్లమెల్లగా కాంగ్రెస్ కనుమరుగయిపోతోంది. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ జాడ లేకుండా పోయింది. దాని బాటలోనే కాంగ్రెస్ కూడా పయనిస్తోంది. కాంగ్రెస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గం అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు …
Read moreపీజీ, పీహెచ్డీ విభాగాల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నూతన కోర్సులను ప్రవేశపెట్టబోతోంది. పీజీ విభాగంలో అప్లైడ్ జియాలజీ, సాంస్ర్కిట్ స్టడీస్, మైక్రో ఎలకా్ట్రనిక్స్, వీఎల్ఎ్సఐ డిజైన్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. పీహెచ్డీ విభాగంలో ఎలకా్ట్రనిక్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సిస్టమ్స్ అండ్ …
Read moreతమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఒకే విడతలో పోలింగ్ అసోంలో మూడు.. పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడతల్లో షెడ్యూలు విడుదల చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్ మండు వేసవిలో రాజకీయ సెగకు తెరలేచింది. మినీ సంగ్రామానికి రంగం సిద్ధమైంది. నాలుగు రాష్ట్రాలు, ఒక …
Read moreముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగామొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి అని బిసి దళ్ అధ్యక్షుడు శేరిలింగంపల్లి మండలంలోని మొక్కలు నాటే …
Read moreమేడ్చల్ జిల్లా, కూకట్పల్లి మండలంలో మాదాపూర్ డి సి పి వెంకటేశ్వర్లు గా మరియు కూకట్పల్లి ఏ సి పి. సురేందర్ రావు మరియు KPHB సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి తొలి పత్రిక క్యాలెండర్ ని …
Read more***తస్మాత్ జాగ్రత్త…***పెరుగుతున్న సైబర్ నేరగాళ్ల ఆర్థిక నేరాలు…తాజాగా అల్వాల్ ci జేమ్స్ బాబు పేరు మీద ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ సృష్టించి బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామిని బురిడీ కొట్టించాలని చూసారు సైబర్ కేటుగాళ్ళు.. కొంతసేపు కుశలప్రశ్నలతో చాటింగ్ …
Read moreతెలుగు సినిమా గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ నీ కలిసిన బిసి దళ్ అధ్యక్షుడు వందేమాతరం శ్రీనివాస్ ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా గాయకుడు, గీత రచయిత, సంగీత దర్శకుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 250కి పైగా సినిమాలకు సంగీత …
Read moreతమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఒకే విడతలో పోలింగ్ అసోంలో మూడు.. పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడతల్లో షెడ్యూలు విడుదల చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్ మండు వేసవిలో...
Read moreతమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఒకే విడతలో పోలింగ్ అసోంలో మూడు.. పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడతల్లో షెడ్యూలు విడుదల చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్ మండు వేసవిలో...
Read moreముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగామొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత - కోట్ల మందికి మనం...
Read moreమేడ్చల్ జిల్లా, కూకట్పల్లి మండలంలో మాదాపూర్ డి సి పి వెంకటేశ్వర్లు గా మరియు కూకట్పల్లి ఏ సి పి. సురేందర్ రావు మరియు KPHB సర్కిల్...
Read more© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News