• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Politics

బీసీలు ఓట్ల కోసమేనా.. సీట్ల కోసం కాదా బిసి దల్ రాష్ట్ర అధ్యక్షుడు

AdminbyAdmin
07/09/2018
inPolitics, Telangana
0
బీసీలు ఓట్ల కోసమేనా.. సీట్ల కోసం కాదా బిసి దల్ రాష్ట్ర అధ్యక్షుడు

 

2014 లో శాసనసభ సమావేశాల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపినా దానిపై ఎలాంటి ఉపయోగం లేకపోవడం బాధాకరమని , మరి ఇప్పుడు బీసీలకు మొండి చేయి చూపిస్తున్నారు . అన్ని రాజకీయ పార్టీలు బీసీల ఓట్లను చూస్తుందని బీసీలకు సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతుందని బాధాకరం వ్యక్తం చేస్తున్నాం అని బీసీ దల్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు .ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు స్థానం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాను.ఇంకెన్నాళ్లు ఈ బానిసలుగా బ్రతకడం బీసీలు అంటే ఓట్ల కోసం ఉపయోగపడే మనుషులుగా చూస్తున్నారు, రాజ్యాధికారం మరెప్పుడు అని తెలియజేశాడు.నిన్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించిన శాసనసభ టిక్కెట్ల కేటాయింపు జాబితాలో అగ్రవర్ణాలకు 52 సీట్లు కేటాయిస్తే బీసీలకు 26 సీట్లు కేటాయించడం చాలా బాధకరమని , కనీసం 55 మంది బీసీలు ఆ జాబితాలో ఉండాలని అని తెలియజేశారు.బీసీల హక్కుల కోసం రిజర్వేషన్ల కోసం పోరాటం పెంచాలి అని ఈ సందర్భంగా తెలియజేశారు.

Admin

Admin

ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు
News

జగిత్యాల గురుకుల బాలికల హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ ఘటన పై మానవహక్కుల కమిషన్‌ లో ఫిర్యాదు.

by Admin
18/07/2025
0

ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై మానవహక్కుల కమిషన్‌ లో ఫిర్యాదు. *నిర్లక్ష్యం వహించిన అధికారుల పై చర్యలు తీసుకోవాలి –జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు న్యాయవాది, దుండ్ర కుమారస్వామి...

Read more
ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు

ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు

18/07/2025
లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు

13/07/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News