• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Politics

బీసీలు ఓట్ల కోసమేనా.. సీట్ల కోసం కాదా బిసి దల్ రాష్ట్ర అధ్యక్షుడు

AdminbyAdmin
07/09/2018
inPolitics, Telangana
0
బీసీలు ఓట్ల కోసమేనా.. సీట్ల కోసం కాదా బిసి దల్ రాష్ట్ర అధ్యక్షుడు

 

2014 లో శాసనసభ సమావేశాల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపినా దానిపై ఎలాంటి ఉపయోగం లేకపోవడం బాధాకరమని , మరి ఇప్పుడు బీసీలకు మొండి చేయి చూపిస్తున్నారు . అన్ని రాజకీయ పార్టీలు బీసీల ఓట్లను చూస్తుందని బీసీలకు సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతుందని బాధాకరం వ్యక్తం చేస్తున్నాం అని బీసీ దల్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు .ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు స్థానం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాను.ఇంకెన్నాళ్లు ఈ బానిసలుగా బ్రతకడం బీసీలు అంటే ఓట్ల కోసం ఉపయోగపడే మనుషులుగా చూస్తున్నారు, రాజ్యాధికారం మరెప్పుడు అని తెలియజేశాడు.నిన్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించిన శాసనసభ టిక్కెట్ల కేటాయింపు జాబితాలో అగ్రవర్ణాలకు 52 సీట్లు కేటాయిస్తే బీసీలకు 26 సీట్లు కేటాయించడం చాలా బాధకరమని , కనీసం 55 మంది బీసీలు ఆ జాబితాలో ఉండాలని అని తెలియజేశారు.బీసీల హక్కుల కోసం రిజర్వేషన్ల కోసం పోరాటం పెంచాలి అని ఈ సందర్భంగా తెలియజేశారు.

Admin

Admin

కృష్ణుడిని పూజించడమేనా.. ఆయన బోధనలను ఆచరించేదెప్పుడు?
News

కృష్ణుడిని పూజించడమేనా.. ఆయన బోధనలను ఆచరించేదెప్పుడు?

by Admin
04/09/2026
0

కృష్ణుడిని పూజించడమేనా.. ఆయన బోధనలను ఆచరించేదెప్పుడు? జన్మాష్టమి పండుగ వెనుక ఉన్న అసలు సందేశం ఏమిటి? ధర్మం, కర్తవ్యం, సత్యం, సమాజ బాధ్యతలే శ్రీకృష్ణుడి జీవన సారం...

Read more
బొడ జనార్దన్ సతీమణిని పరామర్శించిన పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్, డా. సోమరాజు, దుండ్ర కుమారస్వామి

బొడ జనార్దన్ సతీమణిని పరామర్శించిన పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్, డా. సోమరాజు, దుండ్ర కుమారస్వామి

02/09/2026
బీపీ మండల్ జయంతి సందర్భంగా ఘన నివాళి

బీపీ మండల్ జయంతి సందర్భంగా ఘన నివాళి

26/08/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News