• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Telangana Hyderabad

బిసి దల్ రంగారెడ్డి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా డి స్వర్ణ

AdminbyAdmin
05/11/2018
inHyderabad, Politics, Telangana
0
బిసి దల్ రంగారెడ్డి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా డి స్వర్ణ

బిసి దల్ రంగారెడ్డి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా డి స్వర్ణ నియమిత మైంది.
ఈ సందర్భంగా బీసీదల్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ
రాష్ట్రంలో బీసీలకు రాజకీయ ప్రాధాన్యం ఇచ్చే పార్టీలకే ఈ ఎలక్షన్లో బీసీల మద్దతుంటుందని.
తెలియజేస్తున్నాను.
అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని వేరే కోణంలో చూడట్లేదని బాధాకరం తెలియచేస్తున్నాను.
ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలిస్తున్న పార్టీలు అధికారంలోకి వచ్చాక మరిచిపోతున్నారని బాధపడుతున్నాను .
ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీసీ రాజకీయంగా ఓ వేదిక ఏర్పాటు చేయాలి అని తెలియజేస్తూ
బీసీలందరూ సంఘటితం కావాలి తద్వారా ఓ రాజకీయ శక్తిగా మారి ముఖ్యమంత్రిని నిర్ణయించే శక్తిగా మనం ఎదగాలని తెలియజేశారు.
మహిళా అధ్యక్షురాలు స్వర్ణ మాట్లాడుతూ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడంతో పాటు విద్యా ఉద్యోగ రంగాల్లో 27 శాతం రిజర్వేషన్ పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

 

ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ అధ్యక్షుడు ఎన్ మురళి కృష్ణాయాదవ్ మరియు రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ సాయి ,మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు .

Admin

Admin

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
News

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

by Admin
01/07/2025
0

హైదరాబాద్ : పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు , న్యాయవాది దుండ్ర కుమారస్వామి ఫిర్యాదు అధికారుల నిర్లక్ష్యం...

Read more
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

15/06/2025
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News