• సంపాదకీయం
  • న్యూస్
    • Flash News
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సైన్స్ & టెక్నాలజి
  • వ్యాపారం
    • రియల్ ఎస్టే
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • Flash News
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సైన్స్ & టెక్నాలజి
  • వ్యాపారం
    • రియల్ ఎస్టే
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • Flash News
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సైన్స్ & టెక్నాలజి
  • వ్యాపారం
    • రియల్ ఎస్టే
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Business Banking Finance

పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) కుంభకోణానికి కారణమైన ఇద్దరుఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లపై వేటు

TP News by TP News
20/01/2019
in Banking Finance, Business
0
nirav modi pnb scam
0
SHARES
47
VIEWS
Share on FacebookShare on Twitter

బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద కుంభకోణానికి కారణమైన పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)కి చెందిన మరో ఇద్దరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లపై వేటు వేసింది కేంద్ర ప్రభుత్వం. వీరిలో సంజీవ్ శరన్, కే వీరా బ్రహ్మజీ రావులు ఉన్నారు. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బ్యాంకును రూ.13,500 కోట్ల రుణం తీసుకొని దొంగచాటున విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇద్దరు ఈడీలపై కేంద్రం వేటు వేయడాన్ని స్వాగతిస్తున్నట్లు, సీనియన్ ఉద్యోగుల చేతివాటం లేకుండా ఇలాంటి కుంభకోణాలు జరుగవని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు. ఇలా సీనియర్ ఉద్యోగులపై వేటువేయడం 1970 తర్వాత ఇదే తొలిసారని ఆయన వ్యాఖ్యానించారు. గతేడాది జూలై 3న వీరిద్దరికి కేంద్రం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీరిద్దరిపై వేటు వేయడం మంచిదే కానీ, ఈ మోసంలో మరింత మంది సీనియర్ అధికారులు ఉన్నారని, వీరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Post Views: 322
TP News

TP News

Related Posts

mass mutual
Business

హైద‌రాబాద్‌లో మాస్ మ్యూచువ‌ల్ వెయ్యి కోట్ల పెట్టుబ‌డులు

11/01/2021
tiktok microsoft
Business

టిక్‌టాక్‌ను మైక్రోసాఫ్ట్‌ కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు!!

03/08/2020
RIL
Business

రుణ రహిత కంపెనీగా అవతరించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌)

20/06/2020
20 lac crore package
Business

రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ-ఆత్మ నిర్భర భారత్‌ ప్యాకేజీ-1 వివరాలు

13/05/2020
gold robbery
Business

బంగారం సరికొత్త ఆల్‌టైం రికార్డు ₹.38,770కి ఎగబాకింది

21/08/2019
psb
Banking Finance

పీఎ్‌సబీలకు ప్రభుత్వం భారీగా మూలధన నిధులు

20/01/2019
assembly elections 2021
Elections

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

by TP News
27/02/2021
0

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఒకే విడతలో పోలింగ్‌ అసోంలో మూడు.. పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడతల్లో షెడ్యూలు విడుదల చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్‌ మండు వేసవిలో...

Read more
మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి

17/02/2021
మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

11/02/2021
Load More
Facebook Twitter Google+ Youtube RSS
  • Indian Wedding Bridal Shoes

    Indian Wedding Bridal Shoes

    0 shares
    Share 0 Tweet 0
  • 7 రోజుల్లో బరువు పెరగడానికి చిట్కాలు

    0 shares
    Share 0 Tweet 0
  • Top Indian Puja Room and Mandir Design Ideas

    0 shares
    Share 0 Tweet 0
  • 2,786 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • హైదరాబాద్ లో హైటెక్ సెక్స్ రాకెట్

    0 shares
    Share 0 Tweet 0

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

by TP News
27/02/2021
0
assembly elections 2021

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఒకే విడతలో పోలింగ్‌ అసోంలో మూడు.. పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడతల్లో షెడ్యూలు విడుదల చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్‌ మండు వేసవిలో...

Read more

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి

by Admin
17/02/2021
0
మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి

ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగామొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత - కోట్ల మందికి మనం...

Read more

మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

by Admin
11/02/2021
0
మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

మేడ్చల్ జిల్లా, కూకట్పల్లి మండలంలో మాదాపూర్ డి సి పి వెంకటేశ్వర్లు గా మరియు కూకట్పల్లి ఏ సి పి. సురేందర్ రావు మరియు KPHB సర్కిల్...

Read more

Like Us

Social

Weather

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • Flash News
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సైన్స్ & టెక్నాలజి
  • వ్యాపారం
    • రియల్ ఎస్టే
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

Login to your account below

Forgotten Password?

Fill the forms bellow to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In