• సంపాదకీయం
  • న్యూస్
    • Flash News
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సైన్స్ & టెక్నాలజి
  • వ్యాపారం
    • రియల్ ఎస్టే
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • Flash News
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సైన్స్ & టెక్నాలజి
  • వ్యాపారం
    • రియల్ ఎస్టే
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • Flash News
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సైన్స్ & టెక్నాలజి
  • వ్యాపారం
    • రియల్ ఎస్టే
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Education

నూత‌న జాతీయ విద్యా విధానానికి కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది

TP News by TP News
30/07/2020
in Education, Featured, Government, India, News
0
new education policy 2020
0
SHARES
190
VIEWS
Share on FacebookShare on Twitter

నూతన విద్యావిధానం–2020 (ఎన్‌ఈపీ–2020)కి బుధవారం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతూ ఈ విధానాన్ని రూపొందించారు. 34 సంవత్సరాల క్రితం నాటి జాతీయ విద్యా విధానం 1986 స్థానంలో ఇది రూపుదిద్దుకుంది. మాన‌వ వ‌న‌రుల శాఖ పేరును విద్యాశాఖ‌గా మారుస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

అందుబాటులో అందరికీ నాణ్యమైన విద్య ప్రధాన లక్ష్యంగా, 2030 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. పాఠశాల, కళాశాల విద్యను 21వ శతాబ్దపు అవసరాలకు అనువైనదిగా తీర్చిదిద్దడంపై ఈ విధానం ప్రధానంగా దృష్టి పెట్టింది. సామాజికంగా, ఆర్ధికంగా అణగారిన వర్గాల వారిపై ఈ విధానంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. జీడీపీలో విద్యారంగ కేటాయింపులు కనీసం ఆరు శాతానికి చేర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కొత్త‌గా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం ప్ర‌కారం.. ప్ర‌స్తుతం ఉన్న 10+2+3 (టెన్త్‌, ఇంట‌ర్‌, డిగ్రీ) విధానాన్ని 5+3+3+4 మార్చారు. 3–8, 8–11, 11–14, 14–18 సంవత్సరాల విద్యార్ధులు దీనిపరిధిలోకి వస్తారు.

► 3 నుంచి 18 ఏళ్ల వ‌ర‌క‌కు అంద‌రికి విద్య త‌ప్ప‌నిస‌రి
► 6వ త‌ర‌గ‌తి నుంచి కోడింగ్‌, ప్రోగ్రామింగ్ కరికుల‌మ్‌
► 6వ త‌ర‌గ‌తి నుంచి వొకేష‌న‌ల్ ఇంటిగ‌రేష‌న్ కోర్సులు
► ప్ర‌స్తుతం 10+2+3( టెన్త్, ఇంటర్, డిగ్రీ) విద్యా విధానం.. ఇక నుంచి 5+3+3+4 విద్యా విధానం
► డిగ్రీ విద్య‌ను మూడు నుంచి నాలుగేళ్లు పొడిగింపు
► పీజీ విద్య ఏడాది లేదా రెండేళ్లు
► ఇంట‌ర్ విద్య ఉండ‌దు
► ఇంటిగ్రేటెడ్ పీజీ, యూజీ విద్య ఐదేళ్లు
► దేశ వ్యాప్తంగా ప్రాథ‌మిక విద్య‌కు ఒక‌టే క‌రికుల‌మ్‌
► పాఠ్యాంశాల భారం త‌గ్గించే విధానం
► ఇక నుంచి క‌స్తూర్బా గాంధీ బాలిక‌ల విద్యాల‌య కేవ‌లం 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు మాత్ర‌మే

హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌
► ఉన్నత విద్యా వ్యవస్థ పాలన అవసరాల కోసం హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాని ఏర్పాటు చేయనున్నారు. వైద్య విద్య, న్యాయ విద్యకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుంది. దీనికి నాలుగు స్వతంత్ర విభాగాలు ఉంటాయి. అవి నేషనల్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ కౌన్సిల్, జనరల్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ (జిఇసి), హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ గ్రాంట్స్‌ కౌన్సిల్, నేషనల్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌.

► ఉపాధ్యాయ విద్యకు సంబంధించి, సమగ్రమైన నూతన జాతీయ కరికులమ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ను 2021 నాటికి రూపొందించనున్నారు. 2030 నాటికి బోధనకు నాలుగు సంవత్సరాల బీఈడీ డిగ్రీ కనీస అర్హత అవుతుంది. నాసిరకం ఉపాధ్యాయ విద్యా సంస్థలపై కఠిన చర్యలుంటాయి.

► ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్దులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటారు. నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌ను విస్తరింపచేసి స్కాలర్‌షిప్‌ పొందిన విద్యార్ధుల ప్రగతిని గమనిస్తారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఎక్కువ ఫ్రీషిప్, స్కాలర్‌షిప్‌లను తమ విద్యార్థులకు అందించేలా చూస్తారు.

► పిల్లల మానసిక వికాసానికి అనువైన దశగా అంతర్జాతీయంగా గుర్తించిన నేపథ్యంలో ఇకపై 3–6 సంవత్సరాల వయసుగల వారు పాఠశాల విద్యా ప్రణాళిక కిందికి వస్తారు. ఈ విధానంలో మూడు సంవత్సరాలు అంగన్‌ వాడీ లేదా ప్రీ స్కూల్‌తో మొత్తం 12 సంవత్సరాల పాఠశాల విద్య ఉంటుంది.

► పాఠశాల స్థాయిలో విద్యార్థుల సమగ్ర వికాసాన్ని దృష్టిలో ఉంచుకుని వారిని 21 వ శతాబ్దపు నైపుణ్యాలకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి ప్రాధాన్యత ఇస్తారు.  ఆలోచన స్థాయిని పెంచేందుకు, కీలక అంశాలను నేర్చుకునేందుకు పాఠ్యాంశాలను తగ్గిస్తారు. ప్రయోగాత్మక అభ్యాసానికి వీలు కల్పించి దానిపై దృష్టిపెడతారు. సబ్జెక్టుల ఎంపికలో విద్యార్ధులకు స్వేచ్చ ఉంటుంది. ఆర్ట్స్, సైన్సు మధ్య కఠిన విభజన ఏదీ ఉండదు. వృత్తి విద్యను 6 వ గ్రేడ్‌ నుంచే ఇంటర్న్‌షిప్‌తో పాటు ప్రారంభిస్తారు.

► కొత్త సమగ్రమైన నేషనల్‌ కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీఎఫ్‌ఎస్‌ఈ– 2020–21)ను ఎన్‌సీఈఆర్‌టీ అభివృద్ధి చేయనుంది. ళీ మాతృభాష, స్థానిక భాష, ప్రాంతీయ భాషను బోధన మాధ్యమంగా కనీసం 5వ తరగతి వరకు ఉంచాలని, 8వ తరగతి, ఆపై వరకూ దీనిని కొనసాగించవచ్చని సూచించారు. సంస్కృతాన్ని పాఠశాలలోని అన్ని స్థాయిల్లో విద్యార్థులు ఐచ్ఛికంగా మూడు భాషల విధానంలో భాగంగా ఎంచుకోవచ్చని స్పష్టం చేసింది.

► ఇతర ప్రాచీన భాషలు, సాహిత్యం కూడా విద్యార్థులు ఎంపిక చేసుకోవడానికి వీలుంటుంది. 6–8 గ్రేడ్‌ ల మధ్య ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ్‌ భారత్‌ కార్యక్రమం కింద విదేశీ భాషలను సెకండరీ విద్యాస్థాయిలో నేర్చుకోవచ్చు. ళీ వెనుకబడిన ప్రాంతాలు, వర్గాల కోసం స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ జోన్‌లను, జెండర్‌ ఇంక్లూజన్‌ ఫండ్‌ను ఏర్పాటు చేస్తారు. దివ్యాంగులైన పిల్లలు రెగ్యులర్‌ పాఠశాల ప్రక్రియలో ఫౌండేషన్‌ స్థాయి నుంచి ఉన్నత విద్యవరకు పూర్తి స్థాయిలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తారు.

Post Views: 345
Tags: National Education Policy 2020
TP News

TP News

Related Posts

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి
Hyderabad

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి

17/02/2021
మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్
Hyderabad

మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

11/02/2021
Trump
News

కాబోయే అధ్య‌క్షుడు బైడెన్‌కు కంగ్రాట్స్ తెలిపిన అధ్య‌క్షుడు ట్రంప్

20/01/2021
SkyRoot-1
Aerospace

‘స్కైరూట్‌’ రాకెట్‌ స్టార్టప్‌

20/01/2021
మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్
Hyderabad

మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

12/01/2021
మంత్రి కొప్పుల ఈశ్వర్ మరియు బిసి దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార్ స్వామి అధ్వర్యంలో తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ
Hyderabad

మంత్రి కొప్పుల ఈశ్వర్ మరియు బిసి దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార్ స్వామి అధ్వర్యంలో తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ

12/01/2021
మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి
Hyderabad

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి

by Admin
17/02/2021
0

ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగామొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత - కోట్ల మందికి మనం...

Read more
మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

11/02/2021
సైబర్ కేటుగాళ్లకు గుణపాఠం చెప్పిన బీసీదళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

సైబర్ కేటుగాళ్లకు గుణపాఠం చెప్పిన బీసీదళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

06/02/2021
Load More
Facebook Twitter Google+ Youtube RSS
  • Indian Wedding Bridal Shoes

    Indian Wedding Bridal Shoes

    0 shares
    Share 0 Tweet 0
  • 7 రోజుల్లో బరువు పెరగడానికి చిట్కాలు

    0 shares
    Share 0 Tweet 0
  • Top Indian Puja Room and Mandir Design Ideas

    0 shares
    Share 0 Tweet 0
  • 2,786 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • హైదరాబాద్ లో హైటెక్ సెక్స్ రాకెట్

    0 shares
    Share 0 Tweet 0

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి

by Admin
17/02/2021
0
మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి

ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగామొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత - కోట్ల మందికి మనం...

Read more

మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

by Admin
11/02/2021
0
మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

మేడ్చల్ జిల్లా, కూకట్పల్లి మండలంలో మాదాపూర్ డి సి పి వెంకటేశ్వర్లు గా మరియు కూకట్పల్లి ఏ సి పి. సురేందర్ రావు మరియు KPHB సర్కిల్...

Read more

సైబర్ కేటుగాళ్లకు గుణపాఠం చెప్పిన బీసీదళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

by Admin
06/02/2021
0
సైబర్ కేటుగాళ్లకు గుణపాఠం చెప్పిన బీసీదళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

***తస్మాత్ జాగ్రత్త…***పెరుగుతున్న సైబర్ నేరగాళ్ల ఆర్థిక నేరాలు…తాజాగా అల్వాల్ ci జేమ్స్ బాబు పేరు మీద ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ సృష్టించి బీసీ దళ్ అధ్యక్షుడు...

Read more

Like Us

Social

Weather

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • Flash News
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సైన్స్ & టెక్నాలజి
  • వ్యాపారం
    • రియల్ ఎస్టే
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

Login to your account below

Forgotten Password?

Fill the forms bellow to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In