తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సెప్టెంబర్ 2 ,ప్రగతి నివేదన సభకు భారీగా కూకట్ పల్లి లొ జనసమీకరణ చేయాలని ఆలోచనతో గొట్టిముక్కల వెంకటేశ్వర్ రావు పది వేల మందిని తరలించాలని, రెండు వేల బైక్ ర్యాలీతొ వెళ్లాలని తన కార్యవర్గ ముఖ్య అనుచరులతో చర్చించారు.
తన అనుచరులకు సందేశాన్ని పంపించిన కొరకు ఒక వీడియోను తయారుచేసినడు.