రంగారెడ్డి జిల్లాలోని బీసీ దళ్ ఎల్బీనగర్ నియోజకవర్గం అధ్యక్షుడు N. మురళీకృష్ణ యాదవ్ మరియు మహేశ్వరం నియోజకవర్గం అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ మరియు విజయ్ మర్యాదపూర్వకంగా బిసి దల్ రాష్ట్ర అధ్యక్షుడ్ని కలవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడికి పర్యావరణ పరిరక్షించడం కొరకు మొక్కను అందజేసి సన్మానం చేయడం జరిగింది …
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం : జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(National BC Dal president Dundra kumaraswamy) కాంగ్రెస్ ప్రభుత్వం...
Read more