ఈ రోజు చికెన్ షాపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీ దళ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు తురగ బాల రాజేష్. ఈ సందర్భంగా తురగ బాల రాజేష్ మాట్లాడుతూ బీసీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని అలాగే ఆర్థిక మరియు రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందాలి అని పిలుపు ఇచ్చారు ,బీసీల ఐక్యత చాటాలి అని తెలియజేశారు .
తిరుమల బాలాజీ సన్నిధిలో బీసీ కమిషన్ చైర్మన్
తిరుమల బాలాజీ సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం ప్రత్యేక సేవలు.తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ,తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్...
Read more